మొదటి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి dummy edit for test
చి cancel dummy edit
పంక్తి 42: పంక్తి 42:
<!-- BOX -->
<!-- BOX -->
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#f0fff0|గీతరంగు=#9fee9f|శీర్షిక=స్వాగతం|విషయం={{వికీపీడియా:మొదటి పేజీ సుస్వాగతం}}}}
{{మొదటి పేజీలో పెట్టె|పెట్టెరంగు=#f0fff0|గీతరంగు=#9fee9f|శీర్షిక=స్వాగతం|విషయం={{వికీపీడియా:మొదటి పేజీ సుస్వాగతం}}}}

<!-- END OF BOX -->
<!-- END OF BOX -->
<!-- BOX -->
<!-- BOX -->

11:25, 1 జనవరి 2010 నాటి కూర్పు

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 96,025 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం

2014లో చెన్నైలో పోస్టల్ బ్యాలెట్ వోట్లు లెక్కిస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: భారత ఎన్నికల కమీషన్
మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
ఈ వారపు వ్యాసము
తూర్పు చాళుక్యులు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని సా.శ 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి అప్పట్లో వారి రాజధాని వేంగి. దాని పేరు మీదుగానే వారికి వీరికి వేంగి చాళుక్యులు అనే పేరు కూడా వచ్చింది. వీరు ఈ ప్రాంతాన్ని సా.శ. 1130 వరకూ పాలించారు. సా.శ 1189 వరకు వారు ఈ ప్రాంతాన్ని చోళుల సామంతులుగా పాలించారు. రాజధాని వేంగి నగరాన్ని కొంతకాలం పరిపాలించిన తరువాత రాజమహేంద్రవరానికి (ఆధునిక రాజమండ్రి ) తరలించారు. వ్యూహాత్మకంగా ప్రాముఖ్యత ఉన్న వేంగీ దేశంపై నియంత్రణ కోసం బలవంతులైన చోళులకు పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. వేంగిలో ఐదు శతాబ్దాల పాటు సాగిన తూర్పు చాళుక్య పాలన వలన ఈ ప్రాంతం మొత్తాన్నీ ఏకీకృతం చేయడమే కాకుండా, వారి పాలన యొక్క తరువాతి భాగంలో తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, కళలు అభివృద్ధి చెందాయి. తూర్పు చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న నన్నయ భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని రచించాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

చరిత్రలో ఈ రోజు
జూన్ 8:
  • 2008 : ప్రపంచ సముద్ర దినోత్సవం
  • 632  : ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు (జ.570). ఆయన తరువాత కాలిఫ్ అబూబక్‍ర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
  • 1936 : భారతదేశపు సివిల్ రేడియో నెట్‌వర్కుకు ఆలిండియా రేడియో గా నామకరణం చేశారు.
  • 1940 : నెప్ట్యూనియం (Np)ని ఎడ్విన్ మెక్‌మిలన్ మరియు ఫిలిప్ హెచ్. అబెల్సన్ సంశ్లేషణ చేసారు, వీరు న్యూట్రాన్‌లతో యురేనియం (U)ను అణు విచ్ఛిత్తికి కారణమయ్యారు
  • 1948 : భారత, ఇంగ్లాండు మధ్య విమాన రాకపోకలు ప్రారంభమైనవి. భారతదేశము నుండి విదేశాలకు విమాన ప్రయాణాలకు ఇదే నాంది.
  • 1957 : భారత హిందీ సినిమా నటి డింపుల్ కపాడియా జననం.
  • 1958 : ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్ లో ప్రారంభమయ్యాయి.
  • 1975 : భారత హిందీ సినిమా నటి శిల్పా శెట్టి జననం. (చిత్రంలో)
  • 2012 : భారతీయ సినీ దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ మరణం. (జ.1936)
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.